News August 16, 2024
మాచర్లలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ?

AP: పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో 20 మంది YCP కౌన్సిలర్లు TDPలో చేరనున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు మున్సిపల్ ఛైర్మన్ ఏసోబు, వైస్ ఛైర్మన్ నరసింహారావు కూడా TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే వారు స్థానిక MLA బ్రహ్మారెడ్డితో సమావేశమయ్యారు. రేపు వారు TDP కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా గత ఎన్నికల్లో మాచర్లలోని అన్ని వార్డులు YCP క్లీన్ స్వీప్ చేసింది.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


