News March 7, 2025
ఈశాన్య భారతంలో కీలక పరిణామం.. ఏంటంటే!

ఈశాన్య భారతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మయన్మార్ జుంటా సర్కారుపై పోరాడుతున్న చిన్ స్టేట్ ప్రో డెమోక్రసీ రెబల్ గ్రూప్స్ మిజోరం CM లాల్దుహోమా సమక్షంలో ఐజ్వాల్లో విలీన ఒప్పందంపై సంతకాలు చేశాయని తెలిసింది. చిన్ల్యాండ్ కౌన్సిల్, ICNCC కలిసి సంయుక్త చిన్ జాతీయ మండలిని ఏర్పాటు చేయనున్నాయి. ఈశాన్యంలో శాంతి స్థాపనకిది కీలకం కానుంది. చిన్లో ఉండేది మిజో ప్రజలే. ఇక్కడి వాళ్లతో వారికి సంబంధాలు ఉన్నాయి.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


