News August 11, 2024
మూగజీవాల ప్రాణాలు తీస్తున్న ప్లాస్టిక్ భూతం

AP: పట్టణాల్లో పశువులకు మేత దొరక్కపోవడంతో వాడిపారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు తిని అవి ప్రాణాలు వదులుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్లాస్టిక్ వ్యర్థాలు, కుళ్లిన పదార్థాలు తిని ఆవు, కడుపులోని దూడ మరణించాయి. పశువైద్యులు ఇంజక్షన్ ఇచ్చి సెలైన్ ఎక్కించినా ఫలితం లేకపోయింది. చాలా పట్టణాల్లో ఇలా రోడ్లపై వదిలేయడం వల్ల రాత్రిపూట యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


