News April 27, 2024
T20ల్లో అరుదైన రికార్డు నమోదు

పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు T20ల్లో అరుదైన రికార్డు నెలకొల్పాయి. వరుసగా 3 మ్యాచుల్లో ఒకే స్కోర్ 178 నమోదు చేశాయి. 5మ్యాచ్ల సిరీస్లో 3వ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ 178/4 చేసింది. 4వ T20లో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 178/7 స్కోర్ కొట్టింది. ఈరోజు 5వ మ్యాచ్లో మళ్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 178/5 నమోదు చేసింది. ఈ సిరీస్లో NZ 2-1తో ముందుంది. నేటి మ్యాచ్ ఫలితం తేలాల్సి ఉంది.
Similar News
News December 2, 2025
చంద్రబాబు కేసులను మూసివేయిస్తున్నారు: MLC బొత్స

AP: తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించేందుకు CM <<18441609>>చంద్రబాబు<<>> అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని YCP MLC బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఫిర్యాదుదారులను బెదిరించి కేసులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని విమర్శించారు. “స్కిల్, అసైన్డ్ ల్యాండ్స్, రింగ్రోడ్, ఫైబర్నెట్, లిక్కర్ సహా పలు కేసులు ఉన్నప్పటికీ.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో పురోగతి లేదు. గవర్నర్ చర్యలు తీసుకోవాలి” అని కోరారు.
News December 2, 2025
ఉచితంగా క్రికెట్ మ్యాచులు చూసే అవకాశం

క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. హైదరాబాద్లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ మ్యాచులను ఫ్రీగా చూసేందుకు అభిమానులను అనుమతిస్తున్నారు. స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, షమీ, హర్షల్ పటేల్తో పాటు పలువురు ప్లేయర్లు ఈ సిరీస్లో ఆడుతున్నారు. ఉప్పల్తో పాటు జింఖానా, ఎల్బీ స్టేడియాల్లో మ్యాచులు జరుగుతున్నాయి. షెడ్యూల్ <
News December 2, 2025
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (<


