News November 20, 2024
చిన్న దేశమే.. కానీ భారత్కు కీలకం!

దక్షిణ అమెరికాలోని ఉత్తర తీరంలో ఉన్న ఓ చిన్న దేశం గయానా. అవడానికి చిన్న దేశమే కానీ ద్వైపాక్షికంగా భారత్కు చాలా కీలకంగా మారింది. ఆ దేశంలో చమురు, సహజవాయువుల నిక్షేపాలు బయటపడటమే దీనిక్కారణం. ఈ నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు ఇర్ఫాన్ అలీతో ప్రధాని మోదీ సన్నిహిత సంబంధాలను మెయింటెయిన్ చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ చమురు లభ్యతపై ఆధారపడిన నేపథ్యంలో గయానాతో స్నేహంపై భారత్ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
Similar News
News December 31, 2025
నిమ్మకాయ దీపం వెలిగిస్తూ చదవాల్సిన మంత్రాలు..

‘ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే’ అనే మంత్రం పఠిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ‘సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే’ శ్లోకాన్ని చదువుతూ దీపం వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయి. ఇవి మనసులో సాత్విక భావనను పెంచి, ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి శాంతిని చేకూరుస్తాయి. దీపారాధన చేసే సమయంలో ఏకాగ్రతతో అమ్మవారిని స్మరించడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుంది.
News December 31, 2025
110 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<
News December 31, 2025
భోగాపురంలో జనవరి 4న తొలి ఫ్లైట్ ల్యాండింగ్

AP: విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జనవరి 4న తొలి టెస్టింగ్ ఫ్లైట్ ల్యాండ్ కానుందని నిర్మాణ సంస్థ GMR ప్రకటించింది. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి విమానంలో రానున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రన్వే, ఏటీసీ, టెర్మినల్ భవనాలు తుది దశలో ఉన్నాయి. 2026 మే నుంచి ఈ విమానాశ్రయం అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


