News March 29, 2024
‘ఓం’ ఆకారంలో ఆలయం

ప్రపంచంలోనే తొలి ఓం ఆకారం ఆలయాన్ని రాజస్థాన్లో నిర్మించారు. దీన్ని పాలి జిల్లాలోని జదాన్ గ్రామంలో 250 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇందులో 12 జ్యోతిర్లింగాలతో పాటు 1,008 శివుడి విగ్రహాలున్నాయి. 5వ శతాబ్దానికి చెందిన నాగర శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
Similar News
News November 18, 2025
17 ఏళ్ల వయసులోనే దళంలోకి..

ఎన్కౌంటర్లో మృతి చెందిన <<18318593>>హిడ్మా<<>> గురించి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా ఏళ్లుగా గాలిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా మావోలు నడిపే స్కూళ్లో చదివి, 1996-97 మధ్య 17 ఏళ్ల వయసులోనే దళంలోకి వెళ్లాడు. ఏడో తరగతి వరకే చదివినా.. ఓ లెక్చరర్ ద్వారా ఇంగ్లిష్ నేర్చుకున్నాడు. ఆయుధాల తయారీ, రిపేర్లలో దిట్ట. అంచెలంచెలుగా ఎదిగి.. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా మారాడు.
News November 18, 2025
17 ఏళ్ల వయసులోనే దళంలోకి..

ఎన్కౌంటర్లో మృతి చెందిన <<18318593>>హిడ్మా<<>> గురించి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా ఏళ్లుగా గాలిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా మావోలు నడిపే స్కూళ్లో చదివి, 1996-97 మధ్య 17 ఏళ్ల వయసులోనే దళంలోకి వెళ్లాడు. ఏడో తరగతి వరకే చదివినా.. ఓ లెక్చరర్ ద్వారా ఇంగ్లిష్ నేర్చుకున్నాడు. ఆయుధాల తయారీ, రిపేర్లలో దిట్ట. అంచెలంచెలుగా ఎదిగి.. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా మారాడు.
News November 18, 2025
నారద, తుంబురులు కాదు.. ‘హనుమంతుడు’

ఎవరు గొప్ప సంగీత విద్వాంసులో అని నారద, తుంబురుల మధ్య ఓనాడు వివాదం ఏర్పడింది. దీంతో హనుమంతుడి దగ్గరకు వెళ్లారు. ‘నాకు రామభక్తి తప్ప ఇంకేం తెలీదు. ఆయన గానమే చేస్తా’ అని కీర్తనలు చేయడం మొదలుపెట్టాడు. ఆ గానానికి శిలలు కరిగిపోయాయి. నారద, తుంబురుల వాయిద్యాలు అందులో కలిసిపోయాయి. ఆ తర్వాత వారు కూడా గానం చేశారు. కానీ, ఏ శిలా కరగలేదు. దీంతో హనుమే గొప్పవాడని తెలుసుకొని, అణిగిన గర్వంతో వెనక్కి వెళ్లిపోయారు.


