News December 5, 2024
తొక్కిసలాటలో మహిళ మృతి.. స్పందించిన ‘పుష్ప-2’ టీమ్

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో <<14796361>>రేవతి (39) మరణించడం<<>>, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర అస్వస్థతకు గురవడంపై మైత్రీ మూవీ మేకర్స్, అల్లు అర్జున్ టీమ్ స్పందించాయి. ఇది దురదృష్టకరమైన ఘటన అని, ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని ప్రకటించాయి. బన్నీ వాస్ బాలుడిని పరామర్శించి, చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం అందజేస్తారని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాయి.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


