News November 24, 2024
‘ఫార్మాసిటీ’ గెజిట్ను రద్దు చేయండి: హరీశ్రావు

TG: లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటుచేస్తున్నట్లు జులై 19న గెజిట్ విడుదల చేసి ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ అని సీఎం రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని హరీశ్రావు మండిపడ్డారు. వెంటనే పాత గెజిట్ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. సీఎం లగచర్లకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడాలని, పోలీసులను ప్రయోగిస్తే కుదరదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి తర్వాతైనా కాంగ్రెస్ తీరు మార్చుకోవాలని సూచించారు.
Similar News
News November 17, 2025
కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలవవు: ఈటల

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్తో గెలవలేమని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పడం గమనార్హం. ఇతర పార్టీల్లోని హిందువులంతా బీజేపీలోకి రావాలన్న బండి సంజయ్ వ్యాఖ్యల వేళ ఈటల కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇద్దరు నేతలూ తలో మాట మాట్లాడటంపై బీజేపీ క్యాడర్లో అయోమయం నెలకొంది.
News November 17, 2025
కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలవవు: ఈటల

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్తో గెలవలేమని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పడం గమనార్హం. ఇతర పార్టీల్లోని హిందువులంతా బీజేపీలోకి రావాలన్న బండి సంజయ్ వ్యాఖ్యల వేళ ఈటల కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇద్దరు నేతలూ తలో మాట మాట్లాడటంపై బీజేపీ క్యాడర్లో అయోమయం నెలకొంది.
News November 17, 2025
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

నేటి నుంచి ఎల్లుండి ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు తెల్లవారుజామున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిర్మల్లో చలి తీవ్రత ఉంటుందంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.


