News July 26, 2024
ఎమ్మెల్యే భార్యకు నిందితుడు కేక్ తినిపించాడు: జగన్

AP: వినుకొండలో తమ కార్యకర్త రషీద్ను దారుణంగా నరికి చంపారని YCP చీఫ్ జగన్ ప్రెస్మీట్లో తెలిపారు. ‘నిందితుడు జిలానీకి టీడీపీతో సంబంధాలున్నాయి. స్థానిక ఎమ్మెల్యే భార్యకు అతడు కేక్ తినిపించాడు. ఆ ఫొటోను బాధితుడి పేరెంట్స్ నాకు చూపించారు. అయినా ఆమెపై, ఎమ్మెల్యేపై కేసులు పెట్టలేదు. దీనిపై ప్రశ్నించేందుకు నేను వినుకొండ వెళ్తే దాన్ని డైవర్ట్ చేయడానికి మదనపల్లె ఘటనను తెరపైకి తెచ్చారు’ అని ఆరోపించారు.
Similar News
News December 2, 2025
ఉచితంగా క్రికెట్ మ్యాచులు చూసే అవకాశం

క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. హైదరాబాద్లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ మ్యాచులను ఫ్రీగా చూసేందుకు అభిమానులను అనుమతిస్తున్నారు. స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, షమీ, హర్షల్ పటేల్తో పాటు పలువురు ప్లేయర్లు ఈ సిరీస్లో ఆడుతున్నారు. ఉప్పల్తో పాటు జింఖానా, ఎల్బీ స్టేడియాల్లో మ్యాచులు జరుగుతున్నాయి. షెడ్యూల్ <
News December 2, 2025
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (<
News December 2, 2025
NDAలోకి విజయ్ దళపతి?

తమిళనాడులో NDA కూటమిలోకి TVK చీఫ్ విజయ్ చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. పొత్తు ఉండొచ్చని అన్నాడీఎంకే చీఫ్ <<17963359>>పళనిస్వామి <<>>గతంలో సంకేతాలిచ్చారు. అయితే కూటమిలో చేరుతున్నామనే వార్తలను TVK ఖండిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే కూటమిగా వెళ్తేనే బెటర్ అని భావిస్తున్నట్లు సమాచారం.


