News July 26, 2024
ఎమ్మెల్యే భార్యకు నిందితుడు కేక్ తినిపించాడు: జగన్

AP: వినుకొండలో తమ కార్యకర్త రషీద్ను దారుణంగా నరికి చంపారని YCP చీఫ్ జగన్ ప్రెస్మీట్లో తెలిపారు. ‘నిందితుడు జిలానీకి టీడీపీతో సంబంధాలున్నాయి. స్థానిక ఎమ్మెల్యే భార్యకు అతడు కేక్ తినిపించాడు. ఆ ఫొటోను బాధితుడి పేరెంట్స్ నాకు చూపించారు. అయినా ఆమెపై, ఎమ్మెల్యేపై కేసులు పెట్టలేదు. దీనిపై ప్రశ్నించేందుకు నేను వినుకొండ వెళ్తే దాన్ని డైవర్ట్ చేయడానికి మదనపల్లె ఘటనను తెరపైకి తెచ్చారు’ అని ఆరోపించారు.
Similar News
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.
News November 28, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

*నూర్బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం


