News February 14, 2025
యాసిడ్ దాడి నిందితుడు TDP నేత కుమారుడు: వైసీపీ

AP: అన్నమయ్య(D)లో యువతిపై <<15457778>>యాసిడ్ దాడి<<>> ఘటనపై వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. కదిరి TDP MLA వెంకట ప్రసాద్ అనుచరుడు మురళీ కుమారుడు గణేశ్ యాసిడ్ దాడి చేశాడని పేర్కొంది. టీడీపీ నేత కావడంతో రాజీ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. ఆడబిడ్డపై యాసిడ్ పోసిన దుర్మార్గుడికి వత్తాసు పలుకుతారా అని CBN, అనిత, పవన్లను ప్రశ్నించింది. TDP నేతలతో మురళీ దిగిన ఫొటోలను షేర్ చేసింది.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


