News April 9, 2025
ADB: రాంజీగోండు ఆశయసాధనకు పనిచేద్దాం: MP

గిరిజన మొదటి తరం స్వాతంత్ర పోరాటయోధుడు రాంజీగోండ్ 168వ వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణంలోని ఎంపీ గోడం నగేశ్ నివాసంలో బుధవారం నిర్వహించారు. రాంజీగోండ్ చిత్రపటానికి ఎంపీ నగేశ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ మాట్లాడుతూ.. బ్రిటిష్, నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చేసిన గొప్ప స్వతంత్ర యోధుడు రాంజీగోండ్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు పని చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News November 25, 2025
UIDAIలో టెక్నికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(<
News November 25, 2025
నల్గొండ: రైతు భరోసా కోసం రైతుల ఎదురుచూపులు

నల్గొండ జిల్లాలో యాసంగి పంట సాగుకు సిద్ధమవుతున్న 10.82 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకం పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం, యాసంగి పంటలకు కలిపి ప్రభుత్వం ఏటా రూ.12,000 అందిస్తుంది. అయితే, ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో విడుదల కావాల్సిన ఈ యాసంగి సహాయం ఇప్పటివరకు రాకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
News November 25, 2025
ఆకుకూరల సాగు- అనువైన నేలలు, వాతావరణం

తక్కువ సమయంలో రైతు చేతికొచ్చి, నిరంతరం ఆదాయం అందించే పంటల్లో ఆకుకూరలు ముందుంటాయి. ఆకుకూరలను మురుగు నీరు ఇంకిపోయే అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నేల ఉదజని సూచిక 6.0 నుంచి 7.5గా ఉండాలి. వానాకాలం, వేసవి కాలం, 16 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న సమయం ఆకుకూరల పంటలు పెరగడానికి అత్యంత అనుకూలం. 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే తోటకూరను సాగు చేయడం కష్టం.


