News October 13, 2024

ADB: ఎంబీబీఎస్‌లో సీటు.. విద్యార్థికి రూ.50 వేల సాయం

image

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మరపగూడకు చెందిన పూనం అశోక్ MBBSలో ర్యాంకు సాధించాడు. ఈ మేరకు ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం విద్యార్థిని శనివారం ఘనంగా సన్మానించారు. అనంతరం రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయిసెంటర్ జిల్లా మెస్రం దుర్గం, సర్పంచుల సంఘం మాజీ మండలాధ్యక్షుడు రూపాదేవ్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 1, 2026

ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

image

రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సంకల్పం తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.

News January 1, 2026

ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

image

రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సంకల్పం తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.

News January 1, 2026

ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

image

రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సంకల్పం తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.