News August 14, 2024

ADB: కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

image

ఆదిలాబాద్ 8వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఝాడే సిద్ధార్థ్, బాదం భూమన్న, కట్కం రవీందర్‌తో పాటు పలువురు కాలనీ వాసులు మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. వీరందరికీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి పార్టీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువ‌తకు కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని పేర్కొన్నారు. నేతలు జహీర్ రంజాని, లోక ప్రవీణ్ రెడ్డి, సురేందర్, తదితరులున్నారు.

Similar News

News January 1, 2026

ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

image

రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సంకల్పం తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.

News January 1, 2026

ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

image

రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సంకల్పం తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.

News January 1, 2026

ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

image

రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సంకల్పం తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.