News April 29, 2024
ఏపీ మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు.. ఫలితాలు విడుదల

ఏపీలోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈనెల 21న నిర్వహించిన ఈ పరీక్షకు 31,376 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థి ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి మార్కుల మెమోను పొందవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాల కోసం ఇక్కడ <
Similar News
News December 10, 2025
వరంగల్: మక్కలు క్వింటాకి రూ.2,105

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి బుధవారం మొక్కజొన్న తరలివచ్చింది. ఈ క్రమంలో గత వారంతో పోలిస్తే నేడు మొక్కజొన్న ధర పెరిగింది. గతవారంలో మక్కలు(బిల్టీ) క్వింటాకు గరిష్ఠంగా రూ.2,020 ధర రాగా.. నేడు రూ.2,105 అయింది. దీంతో మొక్కజొన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, క్వింటా పచ్చి పల్లికాయకు రూ.5,300 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
News December 10, 2025
పవర్గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 10, 2025
ప్రయాణికుల ప్రైవేట్ వీడియోలు తీసి..

ప్రయాణికుల ప్రైవేటు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన ఘటన UPలో జరిగింది. కొత్తగా పెళ్లైన జంట పూర్వాంచల్ హైవేపై కారులో రొమాన్స్ చేస్తుండగా స్థానిక టోల్ప్లాజా సిబ్బంది అశుతోష్ సీసీ కెమెరా ద్వారా రికార్డ్ చేశాడు. తర్వాత వీడియో చూపించి వారిని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. మనీ ఇచ్చినా వీడియోను SMలో వైరల్ చేశాడు. దీనిపై పోలీసులకు కంప్లైట్ ఇవ్వగా అశుతోష్ అలాంటి వీడియోలెన్నో రికార్డ్ చేసినట్లు తేలింది.


