News September 10, 2024
భారత స్టేడియంపై అఫ్గానిస్థాన్ టీమ్ ఆగ్రహం

అఫ్గానిస్థాన్ జట్టు తమ హోమ్ మ్యాచ్లను భారత్లో ఆడుతుంటుంది. గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ స్టేడియంలో ఆ జట్టు న్యూజిల్యాండ్తో సోమవారం నుంచి టెస్టు ఆడాల్సి ఉంది. వర్షం లేకపోయినా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గ్రౌండ్ చిత్తడిగా ఉండి తొలి రెండ్రోజుల మ్యాచ్ రద్దైంది. దీంతో అఫ్గాన్ జట్టు సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్టేడియంలో ఇంకెప్పుడూ మ్యాచులు ఆడేది లేదని మండిపడ్డారు.
Similar News
News December 10, 2025
ఏపీ న్యూస్ రౌండప్

✒ జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయి మైనేనికి Dy కలెక్టర్గా ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
✒ గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం రూ.2,123కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు
✒ రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది DEOలు ట్రాన్స్ఫర్
✒ అమరావతికి భూములిచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు నేడు ఈ-లాటరీ
✒ తిరుమల కల్తీ నెయ్యి కేసులో A16 అజయ్, ఏ29 సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్న సీబీఐ-సిట్ అధికారులు
News December 10, 2025
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధురం
గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రధమ్|
చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం
ప్రఫుల్ల వారిజాసనం భజామి సింధురాననమ్||
కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి యష్టికమ్|
ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం
సరత్న హేమనూపుర ప్రశోభితాంఘ్రి పంకజమ్||
పూర్తి స్తోత్రం కోసం <
News December 10, 2025
IISERBలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్( <


