News July 25, 2024
పాక్ క్రికెట్ బోర్డుపై అఫ్రీది ఆగ్రహం

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో పదే పదే మార్పులపై మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రీది ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త వారిని తీసుకొచ్చినప్పుడు కుదురుకునేందుకు కాస్త సమయం ఇవ్వాలన్నారు. ప్రతి ఏడాది కొత్త ఛైర్మన్ వస్తే నూతన వ్యవస్థ రావడం తప్పా ఏమీ మారట్లేదని చెప్పారు. దీనిపై సీనియర్ బోర్డు మెంబర్లు, ప్లేయర్లు కూర్చొని ప్రణాళిక చేయాలన్నారు. కనీసం మూడేళ్ల పాటు వ్యూహాన్ని అమలు చేసేలా ప్లాన్ చేయాలన్నారు.
Similar News
News September 18, 2025
అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదల?

పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు జాతీయా మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
News September 18, 2025
రాష్ట్రంలో 21 పోస్టులు

<
News September 18, 2025
బాల్మర్ లారీలో ఉద్యోగాలు

<