News July 7, 2024
‘అగ్నిపథ్’ వయోపరిమితి పెంపు?

‘అగ్నిపథ్’ వయోపరిమితి పెంచాలని ఆర్మీ అధికారులు కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల తర్వాత కనీసం 50 శాతం మందిని సైన్యంలోనే కొనసాగించాలని కూడా కోరే అవకాశం ఉంది. 21 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితిని 23కు పెంచాలని ప్రతిపాదించనున్నారట. దీంతో సైన్యంలోని ఉద్యోగాలను డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పొందే అవకాశం ఉంది. 50 శాతం మంది అగ్నివీరుల సర్వీస్ కొనసాగించడం వల్ల సిబ్బంది కొరతను అధిగమించవచ్చు.
Similar News
News November 18, 2025
హిడ్మాకు బహుభాషల్లో పట్టు

మడావి హిడ్మా మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్త. తెలంగాణ కమిటీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PLGA)కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు ఉన్నాయి. మురియా తెగకు చెందిన ఆయనకు హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టుంది. కొద్దిరోజులుగా అతడు లొంగిపోతాడనే ప్రచారం జరిగినా ఈ ఉదయం అల్లూరి జిల్లాలో ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
News November 18, 2025
హిడ్మాకు బహుభాషల్లో పట్టు

మడావి హిడ్మా మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్త. తెలంగాణ కమిటీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PLGA)కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు ఉన్నాయి. మురియా తెగకు చెందిన ఆయనకు హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టుంది. కొద్దిరోజులుగా అతడు లొంగిపోతాడనే ప్రచారం జరిగినా ఈ ఉదయం అల్లూరి జిల్లాలో ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
News November 18, 2025
YCP అధికార ప్రతినిధి వెంకట్రెడ్డి అరెస్టు

AP: YCP అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్రెడ్డిని HYDలోని తన ఇంట్లో ఈ ఉదయం ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. కాగా పరకామణి కేసులో కీలకంగా ఉన్న సతీశ్ మృతిపై వెంకట్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని అనంతపురం టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


