News June 15, 2024
దేశవ్యాప్త నిరసనలకు AISA పిలుపు

నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. ఈనెల 19,20న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(AISA) పిలుపునిచ్చింది. పరీక్షను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేసింది. నీట్ ఫలితాల్లో 67మంది ఫస్ట్ ర్యాంక్ సాధించగా ఇందులో హరియాణాలోని ఓ కోచింగ్ సెంటర్కు చెందిన విద్యార్థులే అధికంగా ఉన్నారు. దీంతో పేపర్ లీకైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
Similar News
News November 29, 2025
జగిత్యాల: నువ్వులు క్వింటాల్ @8,036

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2311, కనిష్ఠ ధర రూ.1800; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2101, కనిష్ఠ ధర రూ.2040; వరి ధాన్యం (BPT) ధర రూ.2061; వరి ధాన్యం (HMT) ధర రూ.2252; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2978, కనిష్ఠ ధర రూ.2221; నువ్వుల ధర రూ.8036గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
News November 29, 2025
జగిత్యాల: నువ్వులు క్వింటాల్ @8,036

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2311, కనిష్ఠ ధర రూ.1800; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2101, కనిష్ఠ ధర రూ.2040; వరి ధాన్యం (BPT) ధర రూ.2061; వరి ధాన్యం (HMT) ధర రూ.2252; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2978, కనిష్ఠ ధర రూ.2221; నువ్వుల ధర రూ.8036గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
News November 29, 2025
జగిత్యాల: నువ్వులు క్వింటాల్ @8,036

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2311, కనిష్ఠ ధర రూ.1800; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2101, కనిష్ఠ ధర రూ.2040; వరి ధాన్యం (BPT) ధర రూ.2061; వరి ధాన్యం (HMT) ధర రూ.2252; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2978, కనిష్ఠ ధర రూ.2221; నువ్వుల ధర రూ.8036గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.


