News June 13, 2024
అజిత్ దోవల్ మూడోసారి నియామకం

జాతీయ భద్రతా సలహాదారు(NSA)గా వరుసగా మూడోసారి అజిత్ దోవల్ నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ, అంతర్జాతీయ భద్రతా అంశాలపై అపారమైన అనుభవం ఉన్న దోవల్ 2014 నుంచి జాతీయ భద్రతా సలహాదారుగా కొనసాగుతున్నారు.
Similar News
News November 26, 2025
23 మంది TDP MLAలపై మంత్రి లోకేశ్ సీరియస్

AP: పార్టీ కంటే మంత్రులు, MLAలు ఎక్కువ కాదని TDP నేషనల్ సెక్రటరీ, మంత్రి లోకేశ్ అన్నారు. ప్రజలతో, పార్టీ శ్రేణులతో గ్రీవెన్స్ నిర్వహించని ఇద్దరు మంత్రులు, 23 మంది MLAలపై జోనల్ కో-ఆర్డినేటర్ల భేటీలో సీరియస్ అయ్యారు. వారి నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. నామినేటెడ్ పోస్టులు రాని వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. DEC 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.
News November 26, 2025
23 మంది TDP MLAలపై మంత్రి లోకేశ్ సీరియస్

AP: పార్టీ కంటే మంత్రులు, MLAలు ఎక్కువ కాదని TDP నేషనల్ సెక్రటరీ, మంత్రి లోకేశ్ అన్నారు. ప్రజలతో, పార్టీ శ్రేణులతో గ్రీవెన్స్ నిర్వహించని ఇద్దరు మంత్రులు, 23 మంది MLAలపై జోనల్ కో-ఆర్డినేటర్ల భేటీలో సీరియస్ అయ్యారు. వారి నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. నామినేటెడ్ పోస్టులు రాని వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. DEC 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.
News November 26, 2025
ప్రతి 10 నిమిషాలకో మహిళ హత్య: ఐరాస

ప్రతి 10 నిమిషాలకు భర్త, కుటుంబ సభ్యుల చేతుల్లో ఒక మహిళ హత్యకు గురవుతున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో తెలిపింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 83 వేల మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారని చెప్పింది. వీరిలో 60% మంది పార్ట్నర్లు లేదా ఫ్యామిలీ మెంబర్ల వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. సగటున రోజుకు 137 మంది మహిళలు కుటుంబసభ్యులు లేదా భాగస్వామి చేతుల్లోనే హత్యకు గురయ్యారని తెలిపింది.


