News November 17, 2024
ALERT: హైదరాబాద్ ఫుడ్ డేంజర్!

HYDలోని రెస్టారెంట్లలో క్వాలిటీ తగ్గుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ఇందుకు నిదర్శనం. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో HYD కల్తీలో నం.1 అని సర్వే పేర్కొంది. ఏకంగా 62% హోటళ్లు గడువు ముగిసిన ఆహార పదార్థాలు కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు పేర్కొంది. గడిచిన 2 నెలల వ్యవధిలోనే 84% ఫుడ్ పాయిజన్ కేసులు నగరంలో నమోదు కావడం గమనార్హం. దీంతో GHMC అప్రమత్తమైంది. అన్ని హోటల్స్లో తనిఖీలు చేపట్టింది.
Similar News
News November 18, 2025
HYD: వాట్సాప్ మెసేజ్ తోనే రవిని పట్టుకున్నాం: DCP

iBOMMA రవి అరెస్ట్పై DCP కవిత కీలక ప్రకటన చేశారు. ‘iBOMMA రవికి అతడి కుటుంబసభ్యులతో పరిచయాలు లేవు. ఈ క్రమంలోనే HYDలో ఉన్న అతడి స్నేహితుడి గురించి సమాచారం రావడంతో మా టీమ్ అతడి కోసం వెళ్లింది. అదే సమయంలో అతడి ఫోన్కు రవి నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను HYDకు వచ్చినట్లు రవి మెసేజ్ చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నాం. ఆ తర్వాతే అతడికి ఫ్యామిలీ ఉందని తెలిసింది’ అన్నారు.
News November 18, 2025
HYD: వాట్సాప్ మెసేజ్ తోనే రవిని పట్టుకున్నాం: DCP

iBOMMA రవి అరెస్ట్పై DCP కవిత కీలక ప్రకటన చేశారు. ‘iBOMMA రవికి అతడి కుటుంబసభ్యులతో పరిచయాలు లేవు. ఈ క్రమంలోనే HYDలో ఉన్న అతడి స్నేహితుడి గురించి సమాచారం రావడంతో మా టీమ్ అతడి కోసం వెళ్లింది. అదే సమయంలో అతడి ఫోన్కు రవి నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను HYDకు వచ్చినట్లు రవి మెసేజ్ చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నాం. ఆ తర్వాతే అతడికి ఫ్యామిలీ ఉందని తెలిసింది’ అన్నారు.
News November 18, 2025
శంషాబాద్లో ర్యాగింగ్ కలకలం 2 వర్గాలుగా మారి గొడవ

శంషాబాద్లోని మీటా మైండ్ అకాడమీ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. 2nd ఇయర్ విద్యార్థులు 1st ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడటంతో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాల విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. హాస్టల్ విద్యార్థులపై డేస్కాలర్ విద్యార్థులు స్థానిక గ్యాంగ్ సహాయంతో దాడి చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


