News May 3, 2024
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు

బెంగాల్ రాజ్భవన్లో పనిచేసే ఓ మహిళ, ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్పై సంచలన ఆరోపణలు చేశారు. ఉద్యోగం పేరిట ఆయన తనను లైంగికంగా వేధించారంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. ఆమె ఆరోపణల్ని బోస్ తోసిపుచ్చారు. ‘కల్పిత కథనాల్ని చూసి భయపడను. చివరికి సత్యమే గెలుస్తుంది. ఈ ప్రయత్నం ద్వారా ఎవరైనా రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకుంటే వారిష్టం. రాష్ట్రంలో అవినీతి, హింసపై నా పోరాటాన్ని ఎవరూ ఆపలేరు’ అని స్పష్టం చేశారు.
Similar News
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


