News April 8, 2025
AMP: బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

అమలాపురం కొంకాపల్లిలో చెందిన 9ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసును అమలాపురం పట్టణ పోలీసులు సీసీ టీవీ కెమెరాల సహాయంతో ఛేదించారు. అమలాపురం పట్టణ పరిధిలోని కొంకాపల్లికి చెందిన 9ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసును పట్టణ పోలీసులు త్వరితగతిన విచారణ చేయగా కిడ్నాప్ ఓ డ్రామాని పోలీసులు నిర్ధారించారు. బాలిక ఒంటరిగా నడిచి వస్తున్న సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ డ్రామాకు వివరాలను సీ.ఐ. వీరబాబు తెలిపారు.
Similar News
News December 9, 2025
ముదిగొండ: కోతులు, కుక్కల బెడద నివారించేవారికే ఓటు!

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముదిగొండలో యువకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామంలో తీవ్రంగా ఉన్న కోతులు, కుక్కల బెడదను నివారించే అభ్యర్థికే తమ ఓటు వేస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సామాజిక సమస్యను పరిష్కరించడానికి ఎవరైతే స్పష్టమైన హామీ ఇస్తారో వారినే గెలిపిస్తామని యువకులు స్పష్టం చేశారు. వారి ఈ నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది.
News December 9, 2025
హైదరాబాద్లోని NI-MSMEలో ఉద్యోగాలు..

HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్(NI-<
News December 9, 2025
కృష్ణా: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో అక్టోబర్ 2025లో నిర్వహించిన బీ-ఫార్మసీ 2వ సెమిస్టర్(2025-26 అకడమిక్ ఇయర్) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 18వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.1,000 ఫీజు https://onlinesbi.com ద్వారా ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం సూచించింది.


