News November 9, 2024
ఆక్వా కల్చర్ కార్పొరేషన్ ఛైర్మన్గా ఆనం

AP: కూటమి ప్రభుత్వం 59 మందితో కూడిన నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసింది. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ఛైర్మన్: పట్టాభిరామ్, ఫైబర్ నెట్-జీవీ రెడ్డి, ఫారెస్ట్-సుజయ్ కృష్ణ రంగారావు, ఆక్వా- ఆనం వెంకటరమణారెడ్డి, టెక్నాలజీ-మన్నవ మోహన్ కృష్ణ, కల్చరల్-తేజస్వి పొడపాటి, పర్యావరణం-దినేశ్ రెడ్డి, గ్రంథాలయం-గోనుగుంట్ల కోటేశ్వరరావు, పారిశ్రామికం-డేగల ప్రభాకర్, యాదవ కార్పొరేషన్-నరసింహ యాదవ్ను నియమించింది.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


