News July 17, 2024

తెలుగులో ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన ఆనంద్ మహీంద్ర!

image

మహీంద్ర గ్రూప్స్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు Xలో ఆయన తెలుగు భాషలో ట్వీట్ చేశారు. ‘మిత్రులకు, శ్రేయోభిలాషులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీపై, మీ కుటుంబ సభ్యులపై ఆ శ్రీ మహా విష్ణువు కృప ఉండాలని కోరుకుంటున్నాం’ అని పోస్ట్ చేశారు. దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తెలుగులో శుభాకాంక్షలు చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News November 24, 2025

కర్నూల్ ప్రిన్సిపల్‌కు వోసా అప్రిషియేషన్ అవార్డు

image

వెలుగోడు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (VOSA) ఆధ్వర్యంలో ఆదివారం జెడ్‌పి హెచ్‌ఎస్‌లో జరిగిన VOSA’s Appreciation Award Function ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కర్నూలు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్‌.నాగస్వామి నాయక్‌కు ప్రత్యేక వోసా అప్రిషియేషన్ అవార్డు అందజేశారు.

News November 24, 2025

కర్నూల్ ప్రిన్సిపల్‌కు వోసా అప్రిషియేషన్ అవార్డు

image

వెలుగోడు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (VOSA) ఆధ్వర్యంలో ఆదివారం జెడ్‌పి హెచ్‌ఎస్‌లో జరిగిన VOSA’s Appreciation Award Function ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కర్నూలు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్‌.నాగస్వామి నాయక్‌కు ప్రత్యేక వోసా అప్రిషియేషన్ అవార్డు అందజేశారు.

News November 24, 2025

కర్నూల్ ప్రిన్సిపల్‌కు వోసా అప్రిషియేషన్ అవార్డు

image

వెలుగోడు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (VOSA) ఆధ్వర్యంలో ఆదివారం జెడ్‌పి హెచ్‌ఎస్‌లో జరిగిన VOSA’s Appreciation Award Function ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కర్నూలు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్‌.నాగస్వామి నాయక్‌కు ప్రత్యేక వోసా అప్రిషియేషన్ అవార్డు అందజేశారు.