News June 13, 2024
మార్చి 1న మరో హై ఓల్టేజ్ మ్యాచ్?

క్రికెట్లో మరో హై ఓల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా వచ్చే ఏడాది మార్చి 1న లాహోర్లో భారత్-పాకిస్థాన్ తలపడనున్నట్లు సమాచారం. PCB తయారు చేసిన డ్రాఫ్ట్ షెడ్యూల్లో ఇది ఖరారైనట్లు తెలుస్తోంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ పాక్లో జరగనుంది. కానీ అక్కడ ఆడేది లేదని భారత్ తెగేసి చెబుతోంది. ఎలాగైనా తమ దేశానికి భారత్ను రప్పించాలని PCB గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
Similar News
News October 18, 2025
చీర కట్టినప్పుడు పొడవుగా కనిపించాలంటే..

కాస్త ఎత్తు తక్కువగా ఉండి, లావుగా ఉన్నవారు కొన్ని టిప్స్ పాటిస్తే చీర కట్టుకున్నప్పుడు పొడవుగా, అందంగా కనిపిస్తారంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. మృదువైన సిల్కు ప్లెయిన్ చీరకు చిన్న అంచు ఉన్నవి ఎంచుకోవాలి. దీనిపై మీడియం ప్రింట్స్ ఉన్న బ్లౌజ్ వెయ్యాలి. డీప్నెక్ బ్లౌజ్ వేసుకోవాలి. పెద్ద బోర్డర్లున్న చీరలు, పెద్ద ప్రింట్స్ ఉన్నవి ఎంచుకోకూడదు. నెక్ విషయానికొస్తే హైనెక్, క్లోజ్ నెక్కు దూరంగా ఉండాలి.
News October 18, 2025
రాష్ట్రంలో 34 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News October 18, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* ఈ నెల 19-24 వరకు మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన.. వర్సిటీల్లో అధునాతన బోధనా పద్ధతులపై అధ్యయనం
* తిరుమలలో TG భక్తులను మోసం చేసిన దళారీ అశోక్.. శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని రూ.4లక్షలు కాజేసి పరారీ
* పౌరసరఫరాల శాఖపై విమర్శలు చేసిన నెల్లూరు(D)కు చెందిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై TDP అధిష్ఠానం సీరియస్.. ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని పిలుపు