News March 27, 2024
మైక్రోసాఫ్ట్లో మరో భారతీయుడికి అగ్ర పదవి

మైక్రోసాఫ్ట్కు ఇప్పటికే భారతీయుడైన సత్య నాదెళ్ల సీఈఓగా ఉండగా, తాజాగా మరో భారతీయుడు సంస్థలో అగ్రపదవిలో నియమితులయ్యారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని కంపెనీ నియమించింది. ఆయన 2001 నుంచీ మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారు. గడచిన మూడేళ్లుగా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు.
Similar News
News April 2, 2026
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలర్ట్

శ్రీకాకుళం జిల్లాలో గురువారం తీవ్ర వడగాల్పుల వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ బుధవారం తెలిపారు. ప్రధానంగా ఆమదాలవలస, బూర్జ మండలాల్లో వడగాల్పులకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎండలు దృష్ట్యా అత్యవసరం అయితే తప్ప బయట తిరగరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
News April 2, 2026
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలర్ట్

శ్రీకాకుళం జిల్లాలో గురువారం తీవ్ర వడగాల్పుల వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ బుధవారం తెలిపారు. ప్రధానంగా ఆమదాలవలస, బూర్జ మండలాల్లో వడగాల్పులకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎండలు దృష్ట్యా అత్యవసరం అయితే తప్ప బయట తిరగరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
News April 2, 2026
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలర్ట్

శ్రీకాకుళం జిల్లాలో గురువారం తీవ్ర వడగాల్పుల వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ బుధవారం తెలిపారు. ప్రధానంగా ఆమదాలవలస, బూర్జ మండలాల్లో వడగాల్పులకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎండలు దృష్ట్యా అత్యవసరం అయితే తప్ప బయట తిరగరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


