News June 13, 2024
ANUలో మరోసారి సెలవులు పొడిగింపు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వేసవి సెలవులు మరోసారి పొడిగించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా సెలవులను ఈనెల 14 వరకు పొడిగిస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. తాజాగా విశ్వవిద్యాలయంలోని కళాశాలలు ఈనెల 18 నుంచి పునఃప్రారంభమవుతాయని రిజిస్ట్రార్ కరుణ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News February 15, 2026
మంగళగిరిలో జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించిన పవన్ కళ్యాణ్

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. 150 మందితో పార్టీని ప్రారంభించి నేడు 12.98 లక్షల సభ్యత్వాలు సాధించామని పవన్ తెలిపారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, కార్యదర్శి హరిప్రసాద్ తదితరులు ఉన్నారు.
News February 15, 2026
బీసీలకే సింహాభాగం: మంత్రి సవిత

బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని మంత్రి ఎస్.సవిత ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులు పెంచుకుంటూ వెళుతున్నామన్నారు. బడ్జెట్లో ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1,000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.
News February 15, 2026
బీసీలకే సింహాభాగం: మంత్రి సవిత

బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని మంత్రి ఎస్.సవిత ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులు పెంచుకుంటూ వెళుతున్నామన్నారు. బడ్జెట్లో ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1,000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.


