News May 21, 2024
ఏపీ మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు: కాగ్

APలో 2023-24కుగాను రూ.23,589 కోట్లు మూల ధన వ్యయం(ఆస్తుల కల్పన) చేసినట్లు కాగ్ ప్రైమరీ అకౌంట్స్లో వెల్లడించింది. గత ఐదేళ్లలో ఈ ఖర్చు రూ.87,972 కోట్లని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల వేతనాలకు రూ.52,010 కోట్లు, పెన్షన్లకు రూ.21,694 కోట్లు, సామాజిక రంగానికి(విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, SC, ST సంక్షేమం) రూ.1,10,375 కోట్లు, సాధారణ సేవలకు రూ.67,281 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.
Similar News
News November 18, 2025
దేశాధినేతలు.. మరణశిక్షలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిన్న <<18311462>>మరణశిక్ష<<>> విధించింది. ఇలా దేశాధినేతలు ఉరిశిక్ష ఎదుర్కోవడం గతంలోనూ జరిగింది. పాక్లో జుల్ఫికర్ అలీ బుట్టో, తుర్కియేలో అద్నాన్ మెండెరెస్, ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్లకు మరణశిక్ష అమలైంది. సౌత్ కొరియాలో చున్ డూ హ్వాన్కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. పాక్లో ముషారఫ్ మరణశిక్షను తర్వాత రద్దు చేశారు.
News November 18, 2025
దేశాధినేతలు.. మరణశిక్షలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిన్న <<18311462>>మరణశిక్ష<<>> విధించింది. ఇలా దేశాధినేతలు ఉరిశిక్ష ఎదుర్కోవడం గతంలోనూ జరిగింది. పాక్లో జుల్ఫికర్ అలీ బుట్టో, తుర్కియేలో అద్నాన్ మెండెరెస్, ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్లకు మరణశిక్ష అమలైంది. సౌత్ కొరియాలో చున్ డూ హ్వాన్కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. పాక్లో ముషారఫ్ మరణశిక్షను తర్వాత రద్దు చేశారు.
News November 18, 2025
ఎసెన్స్లతో ఎన్నో లాభాలు

ఎసెన్స్లు సీరమ్స్లానే ఉంటాయి కానీ టెక్చర్ తేలికగా ఉంటుంది. ఎసెన్సుల్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ స్కిన్ మాయిశ్చర్ లెవెల్ పెంచి ఇతర స్కిన్కేర్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడంలో సాయపడతాయి. టోనర్ తర్వాత, సీరమ్కు ముందు అరచేతులు లేదా స్ప్రే బాటిల్ని ఉపయోగించి ఎసెన్స్ అప్లై చేయాలి. టోనర్లు, ఎసెన్స్లు రెండూ స్కిన్కేర్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడానికి సినర్జిస్టిక్గా పనిచేస్తాయి.


