News October 15, 2024
AP: జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు

*ప.గో., పల్నాడు- గొట్టిపాటి రవికుమార్ *అల్లూరి- గుమ్మిడి సంధ్యారాణి *తూ.గో, కర్నూలు- నిమ్మల రామానాయుడు *కృష్ణా- వాసంశెట్టి సుభాష్
*గుంటూరు- కందుల దుర్గేశ్ *బాపట్ల- పార్థసారథి *ప్రకాశం- ఆనం రామనారాయణ రెడ్డి *నెల్లూరు- ఫరూఖ్
*నంద్యాల- పయ్యావుల కేశవ్ *అనంతపురం- టీజీ భరత్
*శ్రీసత్యసాయి, తిరుపతి- అనగాని సత్యప్రసాద్ *వైఎస్సార్- సవిత *అన్నమయ్య- బి.సి జనార్ధన్ రెడ్డి
*చిత్తూరు- రాంప్రసాద్ రెడ్డి
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.