News January 16, 2025

APPLY.. 251 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

AP: గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు డీసీసీబీల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 50 అసిస్టెంట్ మేనేజర్, 201 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆప్కాబ్ <>వైబ్‌సైట్‌లో<<>> తెలిపింది. అప్లికేషన్ ఫీజు జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.700. మిగతావారికి రూ.500. ఫిబ్రవరిలో ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించనున్నారు. వీటిలో కొన్ని ఇన్ సర్వీస్ పోస్టులు ఉన్నాయి. https://apcob.org/careers/

Similar News

News November 26, 2025

వికారాబాద్‌లో రిజర్వేషన్ల పూర్తి వివరాలు ఇవే.!

image

వికారాబాద్ జిల్లాలో 594 గ్రామపంచాయతీలకు 5,058 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులను వెలువడించారు. జిల్లాలో 594 గ్రామపంచాయతీలకు అన్‌రిజర్వ్డ్ 257 చేయగా మహిళలకు 133 కేటాయించారు. బీసీలకు 107 కేటాయించగా, ఎస్సీలకు 111, ఎస్టీలకు 119 కేటాయించారు. 92 ఎస్టీ గ్రామపంచాయతీలలో 100% ఎస్టీలు ఉండటంతో 92 ఎస్టీలకు కేటాయించారు. జిల్లాలో మొత్తం మహిళలకు 278 జీపీలకు రిజర్వేషన్లు కల్పించారు.

News November 26, 2025

కార్పొరేటర్లు అందరూ పార్టీకి ద్రోహం చేశారు: కాకాణి

image

జగన్ బీఫామ్ ఇస్తే 40 మంది కార్పొరేటర్లు గెలిచారనీ.. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో ఉన్నారని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. రాజకీయ బిక్ష పెట్టిన వైసీపీని వీడి.. వారు కూర్చున్న చెట్టును వారే నరుక్కుంటున్నారని వెల్లడించారు. మేయర్ చేత వైసీపీకి రాజీనామా చేయించి కనీసం టీడీపీలోకి తీసుకోలేదన్నారు. కార్పొరేటర్లకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు.

News November 26, 2025

కార్పొరేటర్లు అందరూ పార్టీకి ద్రోహం చేశారు: కాకాణి

image

జగన్ బీఫామ్ ఇస్తే 40 మంది కార్పొరేటర్లు గెలిచారనీ.. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో ఉన్నారని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. రాజకీయ బిక్ష పెట్టిన వైసీపీని వీడి.. వారు కూర్చున్న చెట్టును వారే నరుక్కుంటున్నారని వెల్లడించారు. మేయర్ చేత వైసీపీకి రాజీనామా చేయించి కనీసం టీడీపీలోకి తీసుకోలేదన్నారు. కార్పొరేటర్లకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు.