News January 19, 2025
వైసీపీలో నియామకాలు.. చోడవరానికి అమర్నాథ్, భీమిలికి శ్రీను

AP: పలు నియోజకవర్గాలకు వైసీపీ నూతన సమన్వయకర్తలను నియమించింది. చోడవరానికి గుడివాడ అమర్నాథ్, మాడుగులకు బూడి ముత్యాలనాయుడు, భీమిలికి మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను), గాజువాకకు తిప్పల దేవన్ రెడ్డి, పి.గన్నవరానికి గన్నవరపు శ్రీనివాసరావును నియమించింది. అలాగే అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీని, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్బాబుకు బాధ్యతలు అప్పగించింది.
Similar News
News November 11, 2025
శుభ సమయం (11-11-2025) మంగళవారం

✒ తిథి: బహుళ షష్ఠి ఉ.6.10 వరకు
✒ నక్షత్రం: పుష్యమి రా.12.55 వరకు
✒ శుభ సమయాలు: సా.5.30-సా.6.30
✒ రాహుకాలం: మ.3.00-సా.4.30
✒ యమగండం: ఉ.9.00-ఉ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: ఉ.8.38-ఉ.10.09
✒ అమృత ఘడియలు: రా.10.13-రా.11.45
News November 11, 2025
TODAY HEADLINES

➤ ఢిల్లీలో పేలుడు.. 13 మంది మృతి, దేశవ్యాప్తంగా హైఅలర్ట్
➤ పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: అమిత్ షా
➤ రచయిత అందెశ్రీ కన్నుమూత.. రేపు అంత్యక్రియలు
➤ స్పీకర్పై సుప్రీంకోర్టులో BRS కోర్టు ధిక్కార పిటిషన్
➤ రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం
➤ వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపినట్లు CBI సిట్ తేల్చింది: TDP
News November 11, 2025
జంక్ ఫుడ్ తింటున్నారా?

అల్ట్రా-ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ (కూల్ డ్రింక్స్, చిప్స్, ప్యాకేజ్డ్ మాంసం) కేవలం బరువు పెంచడమే కాకుండా మెదడుకు తీవ్ర హాని కలిగిస్తుందని హెల్సింకి యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే 30 వేల మంది బ్రెయిన్స్ స్కాన్ చేయగా సెల్స్ డ్యామేజ్ & వాపు వంటి మార్పులు కనిపించాయి. ఇవి మెదడును తిరిగి ప్రోగ్రామింగ్ చేసి, అదే చెత్త ఆహారాన్ని పదేపదే కోరుకునేలా చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.


