News November 26, 2024
నిలబడి నీళ్లు తాగుతున్నారా..?

నిలబడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ సమస్యలు వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. నిలబడి తాగితే నీరు వేగంగా కడుపులోకి ప్రవేశించి ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్కు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీటి వల్ల కలిగే ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే కూర్చొని తాగాలని, అది కూడా ఒక సిప్ తరువాత మరొకటి తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులంటున్నారు. Share It.
Similar News
News December 8, 2025
సిద్దిపేట: 9 నుంచి సిటీ పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. 9 ఉదయం 6 నుంచి 24 ఉదయం వరకు సిటీలో ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేషాలు నిర్వహించకూడదన్నారు. ఒకవేళ నిర్వహించాలనుకుంటే ముందుగానే పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
News December 8, 2025
సిద్దిపేట: 9 నుంచి సిటీ పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. 9 ఉదయం 6 నుంచి 24 ఉదయం వరకు సిటీలో ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేషాలు నిర్వహించకూడదన్నారు. ఒకవేళ నిర్వహించాలనుకుంటే ముందుగానే పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
News December 8, 2025
సిద్దిపేట: 9 నుంచి సిటీ పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. 9 ఉదయం 6 నుంచి 24 ఉదయం వరకు సిటీలో ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేషాలు నిర్వహించకూడదన్నారు. ఒకవేళ నిర్వహించాలనుకుంటే ముందుగానే పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.


