News March 29, 2024

కేజ్రీవాల్ అరెస్ట్.. జర్మనీ, అమెరికా బాటలోనే యూఎన్ కూడా!

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించి కేంద్రం నుంచి జర్మనీ, అమెరికాలు విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ఐక్యరాజ్య సమితి చేరింది. ‘భారత్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పౌర హక్కులకు భంగం కలగకుండా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని ఆశిస్తున్నాము’ అని UN పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందా? అనే ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చింది.

Similar News

News November 26, 2025

ఈసారి ఎలక్షన్స్‌లో కొత్తగా మూడు గ్రామపంచాయతీలు

image

హన్మకొండ జిల్లాలోని మొత్తం 210 జీపీలకు పోలింగ్ జరుగుతుండగా ఈసారి వాటిలో మూడు కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా అధికారుల ప్రతిపాదనల మేరకు భీమదేవరపల్లి మండలంలోని సాయినగర్, వీరభద్ర నగర్, ఎల్కతుర్తి మండలంలోని రామకృష్ణాపూర్‌లను కొత్తగా గ్రామ పంచాయతీలుగా చేశారు. వీటికి తొలిసారి ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

News November 26, 2025

ఈసారి ఎలక్షన్స్‌లో కొత్తగా మూడు గ్రామపంచాయతీలు

image

హన్మకొండ జిల్లాలోని మొత్తం 210 జీపీలకు పోలింగ్ జరుగుతుండగా ఈసారి వాటిలో మూడు కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా అధికారుల ప్రతిపాదనల మేరకు భీమదేవరపల్లి మండలంలోని సాయినగర్, వీరభద్ర నగర్, ఎల్కతుర్తి మండలంలోని రామకృష్ణాపూర్‌లను కొత్తగా గ్రామ పంచాయతీలుగా చేశారు. వీటికి తొలిసారి ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

News November 26, 2025

ఈసారి ఎలక్షన్స్‌లో కొత్తగా మూడు గ్రామపంచాయతీలు

image

హన్మకొండ జిల్లాలోని మొత్తం 210 జీపీలకు పోలింగ్ జరుగుతుండగా ఈసారి వాటిలో మూడు కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా అధికారుల ప్రతిపాదనల మేరకు భీమదేవరపల్లి మండలంలోని సాయినగర్, వీరభద్ర నగర్, ఎల్కతుర్తి మండలంలోని రామకృష్ణాపూర్‌లను కొత్తగా గ్రామ పంచాయతీలుగా చేశారు. వీటికి తొలిసారి ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.