News April 1, 2024

స్వర్ణయుగం మొదలైందని రాముడు చెప్పినట్లనిపించింది: పీఎం

image

అయోధ్యలో ప్రతిష్ఠాపన సమయంలో రామ్ లల్లా మాట్లాడినట్లు అనిపించిందని పీఎం మోదీ తెలిపారు. ‘అయోధ్యకు వెళ్లాక నన్ను నేను ప్రధానిగా కాక సాధారణ పౌరుడిగానే భావించాను. అది చాలా భావోద్వేగ క్షణం. రాముడిని తొలిసారి చూడగానే అలా చూస్తూ ఉండిపోయా. పండితులు ఏం చెబుతున్నారో వినిపించలేదు. భారత్‌కు స్వర్ణయుగం మొదలైందని రాముడు చెప్పినట్లు అనిపించింది. 140కోట్లమంది కలల్ని రాముడి కళ్లలో చూశాను’ అని వివరించారు.

Similar News

News April 7, 2026

ఇది MAVIGUNపై చర్చను దారి మళ్లించడమే: జగన్

image

మహిళలను ఉద్దేశించి ABN రాధాకృష్ణ చేసిన <<19591145>>వ్యాఖ్యలను<<>> ఖండిస్తున్నట్లు YCP చీఫ్ జగన్ అన్నారు. ‘ఇది మహిళలను అవమానించడమే కాదు, ప్రజల్లో MAVIGUNపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడమే. తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా మా నాయకులు, కార్యకర్తలు సంయమనంతో ఉన్నారు. RKపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వ్యాఖ్యలను సమర్థించిన నేతల వైఖరిని ఖండిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

News April 7, 2026

ఇది MAVIGUNపై చర్చను దారి మళ్లించడమే: జగన్

image

మహిళలను ఉద్దేశించి ABN రాధాకృష్ణ చేసిన <<19591145>>వ్యాఖ్యలను<<>> ఖండిస్తున్నట్లు YCP చీఫ్ జగన్ అన్నారు. ‘ఇది మహిళలను అవమానించడమే కాదు, ప్రజల్లో MAVIGUNపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడమే. తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా మా నాయకులు, కార్యకర్తలు సంయమనంతో ఉన్నారు. RKపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వ్యాఖ్యలను సమర్థించిన నేతల వైఖరిని ఖండిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

News April 7, 2026

ఉత్కంఠ.. ఈ అర్ధరాత్రి ఏం జరగనుంది?

image

‘ఈ రాత్రికి అందరూ చనిపోతారు’ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ ప్రజలకు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఇది. దీంతో రాత్రికి ఏం జరగనుందని ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మరోవైపు పవర్ ప్లాంట్లపై అమెరికా దాడి చేస్తే రీజియన్ మొత్తం అంధకారం అవుతుందని ఇరాన్ అంటోంది. తాజా హెచ్చరికలు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నాయి. వార్ తీవ్రరూపం దాలిస్తే ‘ఎనర్జీ’ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుందని ఆందోళన చెందుతున్నాయి.