News February 23, 2025

ASF: రైలుపట్టాలపై మృతదేహాలు

image

MNCL, ASF జిల్లాల్లో రైలు పట్టాలపై మృతదేహాలు లభ్యమవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిర్పూర్(టి) సమీపంలో శుక్రవారం ఒక మృతదేహం కనిపించగా.. అంతకుముందు బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి ప్రాంతాల్లో పలు ఘటనలు వెలుగుచూశాయి. కొంతమంది వివిధ కారణాలతో రైళ్లకు ఎదురెళ్లి ప్రాణాలు విడుస్తుంటే.. మరికొందరు అనుకోని రీతిలో రైళ్ల కింద పడుతున్నారు. ఇక నెలలో పదుల సంఖ్యలో ఘటనలు జరగడం అందరినీ కలిచివేస్తోంది.

Similar News

News November 28, 2025

డ్రెస్సునో, లిప్‌స్టిక్‌నో నిందించొద్దు: ఐశ్వర్య రాయ్

image

వీధుల్లో మహిళలను వేధించే ఘటనలపై బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ స్పందించారు. డ్రెస్సింగ్ ఆధారంగా బాధితులనే నిందించడాన్ని తప్పుబట్టారు. ‘సమస్య కళ్లలోకి నేరుగా చూడండి. తల పైకి ఎత్తండి. మీ విలువను ఎప్పుడూ తగ్గించుకోకండి. మిమ్మల్ని మీరు అనుమానించకండి. మీ డ్రెస్సునో, మీరు పెట్టుకున్న లిప్‌స్టిక్‌నో నిందించవద్దు. వీధుల్లో ఎదురయ్యే వేధింపులు మీ తప్పు ఎన్నటికీ కాదు’ అని మహిళలకు ఆమె సూచించారు.

News November 28, 2025

కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్‌.. 13 మందికి జైలు

image

కామారెడ్డి జిల్లాలో రోడ్డు భద్రత లక్ష్యంగా జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై పోలీసులు, న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 58 మంది మద్యం తాగి వాహనం నడిపిన వారికి శిక్షలు ఖరారు అయ్యాయి. 13 మందికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. (కామారెడ్డి-7, దేవునిపల్లి-2, మాచారెడ్డి-1, దోమకొండ-1, తాడ్వాయి-2) మిగతా 45 మందికి మొత్తం రూ.45 వేల జరిమానా విధించారు.

News November 28, 2025

కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్‌.. 13 మందికి జైలు

image

కామారెడ్డి జిల్లాలో రోడ్డు భద్రత లక్ష్యంగా జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై పోలీసులు, న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 58 మంది మద్యం తాగి వాహనం నడిపిన వారికి శిక్షలు ఖరారు అయ్యాయి. 13 మందికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. (కామారెడ్డి-7, దేవునిపల్లి-2, మాచారెడ్డి-1, దోమకొండ-1, తాడ్వాయి-2) మిగతా 45 మందికి మొత్తం రూ.45 వేల జరిమానా విధించారు.