News March 15, 2025
ASF: ‘PMSY పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి రాజు నర్సయ్య అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 14000ల మత్స్యకారులు ఉన్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.6000 కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ పథకం కోసం నిర్మల్ జిల్లాలోని మత్స్యకారులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 18, 2025
భారీ డీల్.. ఉక్రెయిన్కు 100 రఫేల్ జెట్లు!

ఫ్రాన్స్, ఉక్రెయిన్ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ నుంచి ఏకంగా 100 రఫేల్ F4 యుద్ధ విమానాలను, ఎయిర్ డిఫెన్స్ డిస్టమ్స్ను ఉక్రెయిన్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు డీల్ పత్రాలపై రెండు దేశాల ప్రెసిడెంట్లు మేక్రాన్, జెలెన్స్కీ సంతకాలు చేశారు. 2035 నాటికి ఈ జెట్ల డెలివరీ పూర్తి కానుంది. డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసే రఫేల్ జెట్స్ ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కీలక పాత్ర పోషించాయి.
News November 18, 2025
భారీ డీల్.. ఉక్రెయిన్కు 100 రఫేల్ జెట్లు!

ఫ్రాన్స్, ఉక్రెయిన్ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ నుంచి ఏకంగా 100 రఫేల్ F4 యుద్ధ విమానాలను, ఎయిర్ డిఫెన్స్ డిస్టమ్స్ను ఉక్రెయిన్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు డీల్ పత్రాలపై రెండు దేశాల ప్రెసిడెంట్లు మేక్రాన్, జెలెన్స్కీ సంతకాలు చేశారు. 2035 నాటికి ఈ జెట్ల డెలివరీ పూర్తి కానుంది. డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసే రఫేల్ జెట్స్ ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కీలక పాత్ర పోషించాయి.
News November 18, 2025
AIలో గోదావరిఖని విద్యార్థినికి GOLD MEDAL

గోదావరిఖని ఫైవింక్లయిన్కు చెందిన విద్యార్థిని కైలాస మోనా ఏఐలో బంగారు పతకం సాధించింది. హుజూరాబాద్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఈమె బీటెక్(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్) విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్కు ఎంపికయ్యింది. త్వరలో జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మోనా ఈ బంగారు పతకాన్ని అందుకోనుంది.


