News January 29, 2025

వచ్చే నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు!

image

AP: ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 25 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. FEB నెలాఖరులో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.

Similar News

News November 27, 2025

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధ్యక్షతన కీలక సమావేశం

image

అమరావతి అసెంబ్లీలో శాసనమండలి సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. కమిటీ ఛైర్మన్‌, మండపేటకు చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర నూతన ఎక్సైజ్ విధానంపై ప్రధానంగా చర్చించారు. 2024-26 పాలసీలో భాగంగా 3,736 ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతులు, వ్యాపార నియంత్రణ తదితర కీలక అంశాలపై ఎక్సైజ్ శాఖ అధికారులతో కమిటీ సమీక్షించింది.

News November 27, 2025

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధ్యక్షతన కీలక సమావేశం

image

అమరావతి అసెంబ్లీలో శాసనమండలి సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. కమిటీ ఛైర్మన్‌, మండపేటకు చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర నూతన ఎక్సైజ్ విధానంపై ప్రధానంగా చర్చించారు. 2024-26 పాలసీలో భాగంగా 3,736 ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతులు, వ్యాపార నియంత్రణ తదితర కీలక అంశాలపై ఎక్సైజ్ శాఖ అధికారులతో కమిటీ సమీక్షించింది.

News November 27, 2025

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధ్యక్షతన కీలక సమావేశం

image

అమరావతి అసెంబ్లీలో శాసనమండలి సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. కమిటీ ఛైర్మన్‌, మండపేటకు చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర నూతన ఎక్సైజ్ విధానంపై ప్రధానంగా చర్చించారు. 2024-26 పాలసీలో భాగంగా 3,736 ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతులు, వ్యాపార నియంత్రణ తదితర కీలక అంశాలపై ఎక్సైజ్ శాఖ అధికారులతో కమిటీ సమీక్షించింది.