News June 24, 2024

జులై మూడో వారంలో అసెంబ్లీ సెషన్స్?

image

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జులై మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఆగస్టు నుంచి 2025 మార్చి ఆఖరు వరకు అవసరమైన బడ్జెట్ ఆమోదం కోసం ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే కీలకమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం రద్దుతో పాటు పలు బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Similar News

News November 28, 2025

నేడు క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరగనుంది. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్, SIPBలో ఆమోదం పొందిన పలు ప్రాజెక్టులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాలపైనా సమగ్రంగా చర్చిస్తారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల సన్నద్ధతమైనా చర్చించే అవకాశం ఉంది.

News November 28, 2025

నేడు క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరగనుంది. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్, SIPBలో ఆమోదం పొందిన పలు ప్రాజెక్టులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాలపైనా సమగ్రంగా చర్చిస్తారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల సన్నద్ధతమైనా చర్చించే అవకాశం ఉంది.

News November 28, 2025

వైకుంఠ ద్వార దర్శనం నేరుగా వెళ్లి చేసుకోవచ్చా?

image

వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు నేరుగా వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి ప్రత్యేక టికెట్లు అవసరం లేదు. ఈ 7 రోజుల పాటు భక్తులు నేరుగా క్యూలైన్లలోకి ప్రవేశించి, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుచుకునే వైకుంఠ ద్వారం గుండా ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. అయితే DEC 30, 31, JAN 1 తేదీలలో టికెట్లు లేకుండా కొండపైకి వస్తే స్వామివారి దర్శనానికి అనుమతి ఉండదు.