News July 12, 2024
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు

AP: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ‘పొలం పిలుస్తోంది’ ఫైల్పై ఆయన తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ నెల 23 నుంచి ‘పొలం పిలుస్తోంది’ ప్రారంభం కానుంది. అధికారులు రైతుల వద్దకే వెళ్లి అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తారు. రైతులు తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


