News December 1, 2024

ATP: చింతలాయపల్లిలో ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి

image

అనంతపురం (D) యాడికి మం. చింతలాయపల్లిలో ఆదివారం విషాదం ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రామకృష్ణ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. రామకృష్ణ, రామాంజనేయులు ఇద్దరూ ట్రాక్టర్లో గ్రామ శివారులో పునాది రాళ్లు తీసుకురావడానికి వెళ్లారు. అక్కడ లోడ్ చేస్తున్న సమయంలో ట్రాక్టర్ ఉన్న పళంగా ముందుకొచ్చి రామకృష్ణపై దూసుకెళ్లింది. దీంతో మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 25, 2025

AIపై ప్రతీ విద్యార్థికి అవగాహన ఉండాలి: JNTU వీసీ

image

అనంతపురం JNTUలోని కంప్యూటర్ సైన్స్ విభాగంలో మంగళవారం “Seminar on AI and IoT in Engineering Education” అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైస్ ఛాన్సలర్ హెచ్.సుదర్శన రావు పాల్గొని మాట్లాడుతూ.. AIపై ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అవగాహన ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి పాల్గొన్నారు.

News November 25, 2025

AIపై ప్రతీ విద్యార్థికి అవగాహన ఉండాలి: JNTU వీసీ

image

అనంతపురం JNTUలోని కంప్యూటర్ సైన్స్ విభాగంలో మంగళవారం “Seminar on AI and IoT in Engineering Education” అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైస్ ఛాన్సలర్ హెచ్.సుదర్శన రావు పాల్గొని మాట్లాడుతూ.. AIపై ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అవగాహన ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి పాల్గొన్నారు.

News November 25, 2025

AIపై ప్రతీ విద్యార్థికి అవగాహన ఉండాలి: JNTU వీసీ

image

అనంతపురం JNTUలోని కంప్యూటర్ సైన్స్ విభాగంలో మంగళవారం “Seminar on AI and IoT in Engineering Education” అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైస్ ఛాన్సలర్ హెచ్.సుదర్శన రావు పాల్గొని మాట్లాడుతూ.. AIపై ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అవగాహన ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి పాల్గొన్నారు.