News April 5, 2025

శుభ ముహూర్తం (05-04-2025)

image

☛ తిథి: శుక్ల అష్టమి రా.12.31 వరకు
☛ నక్షత్రం: ఆరుద్ర ఉ.10.13 వరకు
☛ శుభ సమయం: ఆరుద్ర శివ పూజలకు మంచిది
☛ రాహుకాలం: ఉ.9.00-మ.10.30 వరకు
☛ యమగండం: మ.1.30-మ.3.00 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36 వరకు
☛ వర్జ్యం: రా.10.11-11.44 గంటల వరకు
☛ అమృత ఘడియలు: అమృతం లేదు

Similar News

News April 12, 2025

అమెరికాలో ఉంటున్నారా? ప్రూఫ్ తప్పనిసరి

image

అమెరికాలో ఉంటున్న వలసదారులకు ముఖ్య గమనిక. లీగల్ వర్క్ లేదా స్టడీ వీసాపై ఉన్నా తప్పనిసరిగా తమ వెంట లీగల్ స్టేటస్ ప్రూఫ్ ఉంచుకోవాల్సిందే. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం యూఎస్ కోర్టుకు నివేదించింది. దీనివల్ల అక్రమ వలసదారులను సులభంగా గుర్తించి, దేశం నుంచి బహిష్కరించవచ్చని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. నిన్నటి నుంచే ఈ రూల్ అమల్లోకి వచ్చింది. అమెరికాలో 54 లక్షల మంది భారతీయులు ఉన్నారు.

News April 12, 2025

ఎల్లుండి నుంచి ‘భూ భారతి’ అమలు

image

TG: భూ భారతి చట్టాన్ని ఈనెల 14 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో అమల్లోకి తేనుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. భూ భారతి పోర్టల్‌ను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ పోర్టల్‌‌పై ప్రతి మండలంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News April 12, 2025

జగన్ ప్రధాన సలహాదారుడిగా సజ్జల

image

AP: 33 మందితో కూడిన PACని వైసీపీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సజ్జల రామకృష్ణారెడ్డిని కన్వీనర్‌గా నియమించింది. సజ్జలతోపాటు తమ్మినేని, ముద్రగడ, కొడాలి నాని, జోగి రమేశ్, తోట త్రిమూర్తులు, పినిపే విశ్వరూప్, కోన రఘుపతి, విడదల రజిని, రోజా, బ్రహ్మనాయుడు, నందిగం సురేశ్, ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, వైఎస్ అవినాశ్, బుగ్గన, సాకే శైలజానాథ్ తదితరులు ఉన్నారు. వీరంతా జగన్‌కు రాజకీయ సలహాలు ఇవ్వనున్నారు.

error: Content is protected !!