News February 23, 2025
ఆస్ట్రేలియా రికార్డ్.. ICC టోర్నీల్లో హయ్యెస్ట్ ఛేజ్

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్పై విజయం సాధించి ఆస్ట్రేలియా రికార్డ్ సృష్టించింది. ఐసీసీ వన్డే టోర్నీల్లో హయ్యెస్ట్ రన్ ఛేజ్ చేసిన టీమ్గా నిలిచింది. నిన్న జరిగిన మ్యాచ్లో AUS 352 టార్గెట్ను ఛేదించింది. గతంలో ఈ రికార్డ్ పాకిస్థాన్ పేరిట ఉండేది. 2023 WCలో శ్రీలంక నిర్దేశించిన 345 లక్ష్యాన్ని పాక్ ఛేజ్ చేసింది. ఇక CTలో హయ్యెస్ట్ రన్ ఛేజ్ జట్టుగా శ్రీలంక(322) ఉండగా తాజాగా ఆసీస్ దాన్ని అధిగమించింది.
Similar News
News December 4, 2025
2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. అప్లై చేశారా?

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు ఈ నెల 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు DEC 12వరకు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 4, 2025
భారీ జీతంతో పవర్గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు

<
News December 4, 2025
స్క్రబ్ టైఫస్.. ఫిబ్రవరి వరకు అప్రమత్తంగా ఉండండి: వైద్యులు

AP: ‘<<18454752>>స్క్రబ్ టైఫస్<<>>’ కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. విజయనగరం, పల్నాడు జిల్లాల్లో వ్యాధి లక్షణాలతో ముగ్గురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 736 కేసులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా అనధికారికంగా మరిన్ని కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కీటకాల తాకిడి ఆగస్టు-ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


