News April 27, 2024
AAP ఎమ్మెల్యేకు బెయిల్

ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ఆద్మీ MLA అమానతుల్లా ఖాన్కు బెయిల్ మంజూరైంది. రూ.15వేల పర్సనల్ బాండ్ చెల్లించి బెయిల్ పొందేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో నియామకాలు, బోర్డు ప్రాపర్టీల లీజు మంజూరుపై ఈడీ ఆయనను విచారిస్తోంది. ఈనెల 18న ఈడీ ఖాన్ను అరెస్ట్ చేసింది. కాగా ఈనెల తొలివారంలో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన AAP ఎంపీ సంజయ్ సింగ్కు బెయిల్ మంజూరు అయింది.
Similar News
News February 9, 2026
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. నేటితో ముగియనున్న ఫీజు చెల్లింపు గడువు

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో OCT 2025లో నిర్వహించిన బీటెక్ 7వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 9లోపు ఒక్కో పేపరుకు రూ.1,000 https://onlinesbi.com ద్వారా ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ పి. వీరబ్రహ్మచారి సూచించారు.
News February 9, 2026
పోలీస్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ రద్దు: ఎస్పీ

పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ రద్దు చేసినట్లు ఎస్పీ మాధవరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యం రేపు విజయవాడలో మంత్రులు, సెక్రటరీలు, హెచ్ఓడిల కాన్ఫరెన్స్ ఉందన్నారు. ఈ కారణంగా పీజీఆర్ఎస్కు సమస్యలతో అర్జీదారులు ఎవరూ కార్యాలయానికి హాజరుకావద్దని ఎస్పీ కోరారు.
News February 9, 2026
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. నేటితో ముగియనున్న ఫీజు చెల్లింపు గడువు

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో OCT 2025లో నిర్వహించిన బీటెక్ 7వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 9లోపు ఒక్కో పేపరుకు రూ.1,000 https://onlinesbi.com ద్వారా ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ పి. వీరబ్రహ్మచారి సూచించారు.


