News December 6, 2024
భారత సరిహద్దుల్లో బంగ్లా డ్రోన్లు

భారత్తో సరిహద్దుల్లో బంగ్లాదేశ్ బేరక్తర్ టీబీ2 డ్రోన్లను మోహరించినట్లు సమాచారం రావడంతో భారత్ అప్రమత్తమైంది. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల వెంబడి నిఘాను పెంచింది. మానవరహిత టీబీ2 డ్రోన్లను బంగ్లాదేశ్ టర్కీనుంచి దిగుమతి చేసుకుంది. కాగా, మాజీ పీఎం హసీనా హయాంలో అణచివేసిన ఉగ్రమూకలు ఆ దేశ సరిహద్దుల్లో ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నట్లు సమాచారం. బెంగాల్ మీదుగా భారత్లోకి చొరబడేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 18, 2025
చానెల్ CEO లీనా నాయర్ గురించి తెలుసా?

అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ ‘Chanel’ గ్లోబల్ సీఈఓ లీనా నాయర్ భారతీయురాలని మీకు తెలుసా. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పుట్టి పెరిగిన లీనా మేనేజ్మెంట్ డిగ్రీ చేశారు. 1992లో HULలో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అక్కడ ఆమె దక్షతను మెచ్చి చానెల్ CEOగా ఎంపిక చేశారు. ఆమె అందించిన సేవలకు గానూ యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవమైన కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)తో సత్కరించారు.
News November 18, 2025
చానెల్ CEO లీనా నాయర్ గురించి తెలుసా?

అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ ‘Chanel’ గ్లోబల్ సీఈఓ లీనా నాయర్ భారతీయురాలని మీకు తెలుసా. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పుట్టి పెరిగిన లీనా మేనేజ్మెంట్ డిగ్రీ చేశారు. 1992లో HULలో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అక్కడ ఆమె దక్షతను మెచ్చి చానెల్ CEOగా ఎంపిక చేశారు. ఆమె అందించిన సేవలకు గానూ యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవమైన కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)తో సత్కరించారు.
News November 18, 2025
32,438 పోస్టులు.. పరీక్షలు వాయిదా

ఈ నెల 17 నుంచి DEC చివరి వారం వరకు జరగాల్సిన గ్రూప్-D పరీక్షలను వాయిదా వేసినట్లు RRB ప్రకటనలో తెలిపింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి 2026 జనవరి 16 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఎగ్జామ్ సిటీ, డేట్ వివరాలు రేపటి నుంచి <


