News May 26, 2024
శ్రీవారి సేవలో BCCI సెక్రటరీ జై షా

AP: తిరుమల శ్రీవారిని బీసీసీఐ సెక్రటరీ జై షా దర్శించుకున్నారు. ఆయనతోపాటు తల్లి సోనాల్ షా కూడా ఉన్నారు. ఆలయంలో వీరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. కాగా టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు రెండో బ్యాచ్ అమెరికా వెళ్లిన తర్వాత జై షా కూడా అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


