News May 26, 2024
శ్రీవారి సేవలో BCCI సెక్రటరీ జై షా

AP: తిరుమల శ్రీవారిని బీసీసీఐ సెక్రటరీ జై షా దర్శించుకున్నారు. ఆయనతోపాటు తల్లి సోనాల్ షా కూడా ఉన్నారు. ఆలయంలో వీరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. కాగా టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు రెండో బ్యాచ్ అమెరికా వెళ్లిన తర్వాత జై షా కూడా అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం.
Similar News
News November 20, 2025
HALలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<
News November 20, 2025
హనుమాన్ చాలీసా భావం – 15

యమ కుబేర దిగపాల జహాఁ తే |
కవి కోవిద కహి సకే కహాఁ తే ||
యముడు, కుబేరుడు, దిక్పాలకులు వంటి దేవుళ్లే హనుమాన్ కీర్తిని సంపూర్ణంగా వర్ణించలేకపోయారు. సామాన్య కవులైతే అసలే వర్ణించలేని గొప్ప పరాక్రమవంతుడు ఆయన. మారుతీ శక్తిని కొలవడానికి మన ఆలోచనలు, పదాలు సరిపోవు. ఆయణ్ను ఎంత కీర్తించినా తక్కువే. అంతటి మహా వీరుడ్ని తలచకుంటే తప్పకుండా ఆయన వెంట ఉండి, కాపాడుతాడని నమ్మకం. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 20, 2025
ఇండియాకు 100 US జావెలిన్ మిస్సైళ్లు

దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. $92.8M విలువైన 100 FGM-148 జావెలిన్ క్షిపణులను, ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్స్ అమ్మకానికి US ఆమోదం తెలిపింది. ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేలా భారత రక్షణ రంగం పటిష్ఠం అవుతుందని US డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ వివరించింది. మిస్సైల్స్తో పాటు లాంచర్ యూనిట్లు, ఫిరంగి గుండ్లు అందుతాయి. మిస్సైల్ను భుజంపై మోస్తూ ఇద్దరు ఆపరేట్ చేయొచ్చు.


