News February 26, 2026
BELలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
Similar News
News March 2, 2026
ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 1948-1979 వరకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించిన రెండో ముస్లిం దేశం ఇరానే కావడం విశేషం. ఇరాన్కు సైనిక, వ్యవసాయ, టెక్నాలజీ పరంగా హెల్ప్ చేసింది. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ పాలకులు అమెరికా-ఇజ్రాయెల్ ఒక్కటేనని, అది ‘లిటిల్ సైతాన్’ అని విమర్శించారు. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ న్యూక్లియర్ దేశంగా మారడం ఇజ్రాయెల్కు ఇష్టం లేదు. అందుకే ఈ గొడవలు.
News March 2, 2026
పెరుగు తింటున్నారా?

పెరుగు తింటే దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయని చాలా మంది అపోహ పడతారు. అయితే అది నిజం కాదని వైద్యులు చెబుతున్నారు. అందులోని ప్రోబయాటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. పాల కంటే పెరుగు సులభంగా జీర్ణం అవుతుందని చెప్పారు. బయట లభించే పెరుగు కంటే ఇంట్లోనే తాజాగా చేసుకోవడం ఉత్తమం అని, ఫ్రిజ్లో ఉంచింది కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెరుగు మంచిదని సూచిస్తున్నారు.
Share It
News March 2, 2026
రష్యా చమురు వైపు మళ్లీ భారత్ చూపు

హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు ఆటంకం కలుగుతోంది. దీంతో రష్యా చమురు దిగుమతిపై భారత్ మళ్లీ దృష్టి సారించినట్లు బ్లూమ్బర్గ్ వెల్లడించింది. ‘తన జలాల్లో డాక్ చేసిన కార్గోషిప్లలోని రష్యా చమురు కొనుగోలుకు భారత్ ఆలోచన చేస్తోంది. ఈ ట్యాంకర్లలో 9.5M బ్యారెళ్ల చమురు ఉంది. భారత ఆయిల్ కంపెనీలు దీనిపై ప్రభుత్వంతో చర్చించాయి’ అని తెలిపింది. US ఒత్తిడితో రష్యా చమురు కొనుగోలును భారత్ తగ్గించడం తెలిసిందే.


