News November 21, 2024
BGT టెస్ట్: రేపు ఆడే జట్టు ఇదేనా?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి పెర్త్లో తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్లో భారత తుది జట్టులో ఎవరెవరుంటారన్న ఆసక్తి క్రికెట్ వర్గాల్లో నెలకొంది. ప్రాక్టీస్ సెషన్లను బట్టి తుది జట్టును ఆస్ట్రేలియా మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. వాటి ప్రకారం.. రేపటి తుది జట్టు: జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, కోహ్లీ, పంత్, ధ్రువ్ జురెల్, నితీశ్ , రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్
Similar News
News December 1, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News December 1, 2025
లైంగిక వేధింపులు.. హీరోయిన్ కజిన్ ఆత్మహత్య

లైంగిక వేధింపులను భరించలేక హీరోయిన్ ఆశికా రంగనాథ్ కజిన్ అచల(22) ఆత్మహత్య చేసుకున్నారు. ‘దూరపు బంధువు మయాంక్తో అచలకు స్నేహం ఏర్పడింది. డ్రగ్స్కు బానిసైన మయాంక్ ఆమెను ప్రేమిస్తున్నానని ఫిజికల్ రిలేషన్ కోసం ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో దాడి చేసి, మానసికంగా వేధించాడు’ అని బంధువులు ఆరోపిస్తున్నారు. అచల Nov 22న బెంగళూరులో ఉరేసుకుందని, ఇప్పటికీ మయాంక్పై చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.
News December 1, 2025
రబీ వరి.. సాగు విధానం, ఎకరాకు విత్తన మోతాదు

☛ నాట్లు వేసే పద్ధతిలో- 20 కేజీల విత్తనం
☛ పొడి విత్తనం వెదజల్లే పద్ధతిలో 25-30 కేజీల విత్తనం
☛ మండి కట్టిన విత్తనం వెదజల్లే పద్ధతిలో 12-15 కిలో విత్తనం
☛ గొర్రు విత్తే పద్ధతిలో 15-20 కిలోల విత్తనం
☛ యంత్రాలతో నాటే విధానంలో 12-15 కిలోల విత్తనం
☛ బెంగాల్ నాటు విధానంలో అయితే 10-12 కిలోల విత్తనం
☛ శ్రీ పద్ధతిలో వరి నాటితే 2 కిలోల విత్తనం ఎకరాకు సరిపోతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.


