News March 17, 2025
ప్రతిపక్ష నేతలకు భట్టి ఫోన్.. అఖిలపక్ష భేటీపై ఆరా

TG: సరైన షెడ్యూల్ లేని కారణంగా పునర్విభజనపై అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల ఎంపీలు డుమ్మా కొట్టారు. దీంతో ప్రతిపక్ష నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేశారు. తేదీని ఖరారు చేయడం కోసం ఆరా తీశారు. సాయంత్రం భేటీ అవుదామని కోరగా రాజకీయ పార్టీల నుంచి స్పష్టత రాలేదు.
Similar News
News February 8, 2026
రేవంత్ను చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారట: బండి సంజయ్

TG: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే అన్ని పన్నులు పెంచుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘బీజేపీని గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకొస్తా. ఢిల్లీ వెళ్తే రేవంత్ను అందరూ చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారట. అలాంటి వ్యక్తికి ఎవరైనా నిధులిస్తారా? ‘ అని చొప్పదండి ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. తనకు బీపీ, షుగర్ లేవని, తన వల్ల KCRకి అవి వచ్చాయని పేర్కొన్నారు.
News February 8, 2026
జైపూర్లోని ESIC హాస్పిటల్లో ఉద్యోగాలు

జైపూర్లోని <
News February 8, 2026
JEE మెయిన్ ‘కీ’లో 17 తప్పులు? బోనస్ మార్కుల కోసం డిమాండ్

JEE మెయిన్ 2026 సెషన్-1 ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లో 17 తప్పులున్నాయని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. ఫిజిక్స్లో ఎక్కువ పొరపాట్లు దొర్లాయని, వీటి వల్ల విద్యార్థుల ర్యాంకులు తలకిందులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తప్పుగా ఉన్న 10 ప్రశ్నలకు బోనస్ మార్కులు ఇవ్వాలని, మిగిలిన 7 ప్రశ్నల సాంకేతిక లోపాలను సరిదిద్దాలని NTAను డిమాండ్ చేసింది. Feb 12న తుది ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.


