News March 12, 2025
BHPL: అన్నను హతమార్చిన తమ్ముడికి జీవిత ఖైదు

అన్నను చంపిన కేసులో తమ్ముడికి జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిన ఘటన <<1978567>>BHPL జిల్లాలో<<>> జరిగింది. పోలీసుల వివరాలు.. కాటారం మం. గంగారానికి చెందిన నాగరాజు, అశోక్ అన్నదమ్ములు. ఆస్తి పంపకాల అనంతరం.. తమ్ముడు స్థలాన్ని అమ్ముకుని డబ్బు ఖర్చు చేశాడు. తీరా అన్న ఆస్తిలో వాటా వస్తుందని ఇబ్బంది పెట్టడంతో ఊరి విడిచి వెళ్లారు. MPTC ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన అన్నతో గొడవకు దిగి బీరు సీసాతో తమ్ముడు హతమార్చాడు.
Similar News
News November 18, 2025
పల్నాడు నాగమ్మ పాత్ర పై మీరేమనుకుంటున్నారు..?

మొదటి మహిళా మంత్రి, వీర వనిత పల్నాడు నాగమ్మ పాత్రపై చర్చ జరగవలసిన అవసరం ఉందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. మహాశివ భక్తురాలుగా, నాటి సాంప్రదాయాలకు కట్టుబడి చిన్న వయసులోనే అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీర వనిత నాగమ్మ. అయితే రాజకీయ ఎత్తుగడల జిత్తుల మారిగా ఆమె పాత్రను చరిత్రలో అభివర్ణించారన్నారు. పురుషాదిక్యం ఉన్న నాటి సమాజంలో ఒంటరి మహిళ నాగమ్మ రాజకీయ చక్రం తిప్పిందంటున్నారు.. మీరేమంటారు?
News November 18, 2025
పల్నాడు నాగమ్మ పాత్ర పై మీరేమనుకుంటున్నారు..?

మొదటి మహిళా మంత్రి, వీర వనిత పల్నాడు నాగమ్మ పాత్రపై చర్చ జరగవలసిన అవసరం ఉందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. మహాశివ భక్తురాలుగా, నాటి సాంప్రదాయాలకు కట్టుబడి చిన్న వయసులోనే అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీర వనిత నాగమ్మ. అయితే రాజకీయ ఎత్తుగడల జిత్తుల మారిగా ఆమె పాత్రను చరిత్రలో అభివర్ణించారన్నారు. పురుషాదిక్యం ఉన్న నాటి సమాజంలో ఒంటరి మహిళ నాగమ్మ రాజకీయ చక్రం తిప్పిందంటున్నారు.. మీరేమంటారు?
News November 18, 2025
చిత్తూరు జిల్లా రైతులకు రూ.136.46 కోట్లు

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రీలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.


