News April 22, 2025

BIG BREAKING: ఫలితాలు వచ్చేశాయ్

image

TG: ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు వచ్చేశాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తున్నారు. కాసేపట్లో Way2Newsలో రిజల్ట్స్ స్క్రీన్‌లో ఫలితాలు పొందవచ్చు. అందులో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.

Similar News

News April 22, 2025

హద్దుమీరాను.. బ్రాహ్మణులంతా క్షమించాలి: అనురాగ్ కశ్యప్

image

ఆవేశంలో హద్దు దాటి ప్రవర్తించానని, బ్రాహ్మణులందరూ తనను క్షమించాలని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కోరారు. ఫూలే సినిమాకు సంబంధించి ఓ నెటిజన్‌తో వాగ్వాదంలో ‘బ్రాహ్మణులపై మూత్రం పోస్తాను. నీకేమైనా సమస్యా?’ అని ప్రశ్నించారు. ఆగ్రహంలో అలా నోరు జారానని తాజాగా వివరణ ఇచ్చారు. ‘నా జీవితంలో ఉన్న ఎంతోమంది బ్రాహ్మణులు నా వ్యాఖ్యల పట్ల బాధపడుతున్నారు. బ్రాహ్మణులందర్నీ అనడం నా ఉద్దేశం కాదు’ అని పేర్కొన్నారు.

News April 22, 2025

సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు తేజాలు

image

* సాయి శివాని- 11వ ర్యాంక్, * బన్నె వెంకటేశ్-15
* అభిషేక్ శర్మ-38, * జయసింహారెడ్డి- 46
* శ్రవణ్ కుమార్ రెడ్డి-62, * సాయి చైతన్య- 68
* చేతన రెడ్డి-110, * శివగణేశ్ రెడ్డి-119,
* కృష్ణ సాయి-190, * పవన్ కుమార్-375,
* సూర్య తేజ-647, సాయిభార్గవ-798,
* సూర్య తేజ-799, సాయి మోహిని మానస-975

News April 22, 2025

లాక్‌డౌన్ టైమ్‌లో ‘పెద్ది’ కథ రాశా: బుచ్చిబాబు

image

రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా కథలో కొంత ఊహాజనితం కాగా కొంత మాత్రం నిజజీవిత గాథల నుంచి తీసుకున్నానని ఆ మూవీ దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. ‘నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథలతో ప్రజలు త్వరగా కనెక్ట్ అవుతారనేది నా అభిప్రాయం. లాక్‌డౌన్ సమయంలో ఈ కథ రాశాను. సుకుమార్‌కు వినిపిస్తే బాగుందని, రామ్ చరణ్‌కు చెప్పమని అన్నారు. ఫస్ట్ సిటింగ్‌లోనే చరణ్ ఓకే చెప్పారు. చిన్న మార్పులు మాత్రం సూచించారు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!